Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: మున్సిపల్ పరిధి మద్గుల్ చిట్టెంపల్లి బ్రిడ్జికి పగులు, భారీ వాహనాలు వెళ్ళకూడదు అంటూ ఆర్ అండ్ బి శాఖ హెచ్చరిక

Vikarabad, Vikarabad | Aug 21, 2025
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పరిగి వెళ్లే రోడ్డు మద్గుల్ చిట్టంపల్లి బ్రిడ్జికి నడిరోడ్డులో పగలు రావడంతో భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని అటువైపు భారీ వాహనాలు వెళ్ళకూడదు అంటూ ఆర్ అండ్ బి శాఖ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి, పగలు ఏర్పడిన చోట డేంజర్ జోన్ గా బార్కెట్లు ఏర్పాటుచేసి పరిగి వైపు వెళ్లి వాహనదారులు జాగ్రత్త వహించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us