Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కోర్టులో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

Sangareddy, Sangareddy | Aug 23, 2025
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం పోలీస్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. రాజీ కుదుర్చుకునే కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us