Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: ఓట్ల చోరీని అరికట్టాలి : వేంపల్లిలో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి

Pulivendla, YSR | Sep 25, 2025
ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేసే ఓట్ల చోరీని, ఓటర్ల జాబితాలో అవకతవకలను అరికట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ,పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మూలంరెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us