Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: నల్లవెల్లి గ్రామంలోని బొగ్గలగుట్ట సీతారాముల రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా తుర్కయంజాల్ కౌన్సిలర్ మంగమ్మ శివకుమార్

Ibrahimpatnam, Rangareddy | Apr 24, 2024
నల్లవెల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బొగ్గులగట్టు సీతారామచంద్ర స్వామి వారి రథోత్సవానికి ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి తుర్కయాంజాల్ కౌన్సిలర్ కొత్తకుర్మ శివకుమార్ మంగమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us