Download Now Banner

This browser does not support the video element.

తెలంగాణ మాదిరిగా రజకులకు 250 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇవ్వాలి

India | Aug 25, 2025
ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద రజకులు ఆందోళన వ్యక్తం చేశారు 50 సంవత్సరాల నిన్ను నా ప్రతి రజకుడికి పింఛని అమలు చేయాలని తెలంగాణ మాదిరిగా రజకులకు 250 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరము కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us