Download Now Banner

This browser does not support the video element.

దసరా సెలవులు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 3 వరకు పొడగించాలి:NTA

Rayachoti, Annamayya | Sep 10, 2025
ప్రభుత్వం నిర్ణయించిన దసరా సెలవులు 24 సెప్టెంబర్‌ నుండి 2 అక్టోబర్‌ వరకు ఉన్నా, విజయవాడలో కనకదుర్గమ్మ ఉత్సవాలు 22 నుంచే ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తవచ్చని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది.సెలవులను 22 సెప్టెంబర్‌ నుండి 3 అక్టోబర్‌ వరకు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు నేతృత్వంలో ప్రతినిధి బృందం SCERT డైరెక్టర్ వెంకట కృష్ణరెడ్డికి వినతిపత్రం అందజేసింది.ఈ కార్యక్రమంలో జె. శ్రీనివాస్‌రావు, తరిగొండ సురేష్‌కుమార్, డా. జయప్రకాశ్ నాయుడు, చంటి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us