Download Now Banner

This browser does not support the video element.

రాజాం మండలం బొద్దాం గ్రామంలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజాం ఎస్సై శేఖర్

Vizianagaram Urban, Vizianagaram | Aug 25, 2025
రాజాం మండలం బొద్దాం గ్రామంలో టీ షాప్ లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి  వివరాలకు వెళ్తే రాజాం మండలం బొద్దాం గ్రామం కాపరిస్తుడైన ఎలమంచిలి మురళి, 35 సంవత్సరములు వ్యక్తి గత మూడు సంవత్సరముల నుండి బొద్దం గ్రామంలో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నడు , ఈతని స్వగ్రామం సీతానగరం మండలం పణుకుపేట గ్రామం. గత 3 సంవత్సరములనుండి బోద్దాం గ్రామం ఉపాధి నిమిత్తం భార్య పిల్లలతో వచ్చి బొద్దాం గ్రామస్తుడైన అల్లు రామకృష్ణ టీ షాప్ లో 3 రోజులనుండి కూలిపనిచేస్తున్నట్లు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు సంతానము ఉన్నడు , సోమవారం ఉదయం 6 గంటల సమయంలో టీ షాప్ ను రిపేరు పనులు నిమిత్తము ఇంటి వద్ద నుండి
Read More News
T & CPrivacy PolicyContact Us