Download Now Banner

This browser does not support the video element.

నిర్దేశించిన సమయంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ఫిర్యాదులను పరిష్కరించాలి : జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి

Parvathipuram, Parvathipuram Manyam | Sep 8, 2025
నిర్దేశించిన సమయంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి 12 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సకాలంలో చట్టబడుదుల పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us