Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం బురదతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు

India | Aug 31, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం అధ్వానంగా మారింది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి బురదగా మారింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నది ఈ విషయంపై సంబంధిత అధికారులకు తెలియజేసినట్లు డిపో మేనేజర్ నరసింహులు తెలిపారు. దీంతో ఉన్నత అధికారుల నుండి ఆదేశాలు రావాలని ఆయన పేర్కొన్నారు. వారి ఆదేశాలు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us