Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలను ప్రజలు నమ్మొద్దు బిజెపి జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్

Narsapur, Medak | Aug 22, 2025
ప్రజల మధ్య వైశాల్యాలు సృష్టిస్తూ ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. నర్సాపూర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్వాడిలా పేరుతో తెలంగాణ ప్రజల మధ్య వైశాల్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us