Download Now Banner

This browser does not support the video element.

నర్సులకు జీతాలు ఇవ్వకుండా బెదిరిస్తున్న ఎస్ఎస్ అపోలో హోం నర్సింగ్ కేర్ పై చర్యలు తీసుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి

India | Sep 2, 2025
తిరుపతి లో ఉన్న ఎస్ ఎస్ అపోలో హోం నర్సింగ్ కేర్ మరియు మెడికల్ సర్వీసెస్ అనే సంస్థను ఏర్పాటు చేసుకొని నర్సులను తీవ్రమైన దోపిడీ చేస్తున్న భరత పై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెలకు 30 వేల నుంచి 50 వేల వరకు జీతాలు చెల్లిస్తామని చెప్పి 24 గంటలు సేవలు చేయించుకొని 10000 కూడా జీతం ఇచ్చే పరిస్థితి వీరికి లేదని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us