Download Now Banner

This browser does not support the video element.

వెంకటగిరి జాతరకు మంత్రి ఆనంను ఆహ్వానించిన MLA కురుగొండ్ల రామకృష్ణ

Gudur, Tirupati | Sep 4, 2025
విజయవాడలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిశారు. ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే పోలేరమ్మ జాతరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆహ్వాన పత్రికను మంత్రి ఆనంకు ఎమ్మెల్యే అందజేశారు. ఈకార్యక్రమంలో పోలేరమ్మ దేవస్థాన ఈఓ, AMC ఛైర్మన్, పోలేరమ్మ దేవస్థాన మాజీ చైర్మన్, ఆలయ పండితులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us