Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ రూరల్ లో కార్యకర్తలతో సమావేశమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

Kakinada Rural, Kakinada | Aug 26, 2025
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం కాకినాడ వచ్చిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ నాగమల్లి తోట జంక్షన్ వద్ద కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పార్టీ అభివృద్ధిపై చర్చించారు జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us