Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: యూరియా కాంప్లెక్స్ ఎరువుల సరఫరా లో దుర్వినియోగం అవుతే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ ప్రశాంతి

India | Aug 25, 2025
రైతులకు సబ్సిడీపై అందించే యూరియా సరఫరాలో దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని అవసరానికి మించి నిలువ చేస్తే ఉద్దేశించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో రిటైర్ డీలర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యూరియా వినియోగం జాతీయ ఆర్థిక వనరుల పరిరక్షణకు ముడిపడి ఉందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us