Download Now Banner

This browser does not support the video element.

భిక్కనూర్: రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని భిక్కనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు

Bhiknoor, Kamareddy | Aug 23, 2025
కామారెడ్డి జిల్లా బిక్కనూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం బిజెపి పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బిక్కనూరు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు .రైతులకు యూరియా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.. అనంతరం ఎమ్మార్వో కి వినతి పత్రాన్ని అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us