Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో ప్రమాదంలో యువకుడి దుర్మరణం

India | Sep 12, 2025
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ పార్కింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల నుజ్జునుజ్జె గుర్తు పట్టలేని విధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలి రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us