Download Now Banner

This browser does not support the video element.

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు : ఏసీబీ కోర్టు

Rajampet, Annamayya | Sep 6, 2025
ఏపీ లిక్కర్ స్కాం కేసులు రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసిపి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 11వ తేదీ న తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us