Download Now Banner

This browser does not support the video element.

రజకులపై దాడులు ఆపాలని మంత్రి ఫరూక్ వినతిపత్రం ఇచ్చిన రజక సంఘం నాయకులు

Nandyal Urban, Nandyal | Sep 13, 2025
నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్ ) నందు శనివారంఆల్ ఇండియా ధోబి మహాసంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకం గా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ రజకులపై జరుగుతున్న దాడులను ఆపాలని, రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని దోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని, రజకుల ఇంటికి 300 యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇవ్వాలని, రజకులకు అవసరమైన పనిముట్లను కార్పొరేషన్ ద్వ
Read More News
T & CPrivacy PolicyContact Us