Download Now Banner

This browser does not support the video element.

నరసాపురం: పట్టణంలో ప్రధాన పంట కాలవలో థామస్ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

Narasapuram, West Godavari | Sep 11, 2025
నరసాపురంలో ప్రధాన పంట కాలువ థామస్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం 11 గంటలకు గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు, మహిళ మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us