Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: ఈనెల 7న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మూసివేత: ఆలయ ఈవో వెంకట్రావు

Bhongir, Yadadri | Sep 4, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి మూసివేనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమయంలో నిత్య కైకర్యాలు నిర్వహించి ఆలయ తలుపులు మూసివేస్తారని తెలిపారు. మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ తర్వాత నిత్య కైకర్యాలు యధావిధిగా కొనసాగిస్తారని ఈవో వెంకట్రావు తెలిపారు .ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us