Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: పిఎసిఎస్ నిర్వాహకులు కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు : డిఎస్పి సంపత్ రావు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని పిఎసిఎస్ గోడౌన్లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు డిఎస్పి సంపత్ రావు తెలిపారు. రేగొండలో ఎస్సై రాజ్ కుమార్, చిట్యాల లో ఎస్ ఐ శ్రావణ్ కుమార్, గణపురంలో సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ భూపాలపల్లిలో సిఐ నరేష్ గౌడ్, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పి ఏ ఎస్ ఎస్ నిర్వాకులతో మాట్లాడినట్లు డిఎస్పీ సంపత్ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన ప్రకారం రైతులకు యూరియా అందించాలని, యూరియా కృత్రిమ సృష్టిస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు డిఎస్పి సంపత్ రావు.
Read More News
T & CPrivacy PolicyContact Us