పాణ్యం NH-40 రహదారిపై నిత్యం ఏదో ఒక రోడ్డుప్రమాదం జరుగుతూ ప్రమాదాలకు నిలయంగామారింది. నిన్న బొలెరో బోల్తా పడి 13మందిగాయపడిన విషయం తెలిసిందే. కాగా శనివారంపాణ్యం డొంగు రస్తా సమీపంలో మరో బొలెరో వాహనంబైకును ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్నవ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఈ రహదారిపైప్రయాణం చేయాలంటేనే ప్రజలు, ప్రయాణికులు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించారు.