శ్రీమతి గౌతు శిరీష, MLA, పలాస వారు కుటుంబ సభ్యులతో ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదర కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్, APRO రవి పాల్గొన్నారు.