Download Now Banner

This browser does not support the video element.

వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: మంత్రి సవిత

Penukonda, Sri Sathyasai | Sep 1, 2025
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. సోమవారం సోమందేపల్లి మం. బ్రాహ్మణపల్లిలో మంత్రి మాట్లాడారు. వైసీపీ తమ ఉనికి చాటుకోవడానికి రప్ప రప్ప అంటూ డైలాగులు చెప్తున్నారన్నారు. ధర్మవరంలో చెయ్యి ఉన్న ఓ వ్యక్తి చేయలేకుండా వీడియో తీసి తన పెన్షన్ పీకేశారని కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు పోస్ట్ చేశారన్నారు. అతను వికలాంగుడు కాదని పోలీసులు గుర్తించారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us