Download Now Banner

This browser does not support the video element.

భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన భార్య, వివరాలను వెల్లడించిన రావులపాలెం సీఐ శేఖర్ బాబు

Kothapeta, Konaseema | Aug 26, 2025
రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాస్ (40) తన భార్య ఏంజలీనా జెన్నీఫర్ థామస్ ను ప్రతిరోజు తాగి వచ్చి వేధించేవాడు. ఈ వేధింపులు తాళలేక మంగళవారం తన భర్తపై ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించింది. అతను గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us