గోకవరం మండలంలో గణపతి ఉత్సవాలను పోలీసు అధికారులు బుధవారం పరిశీలించారు కాంప్లెక్స్ వద్ద ఉన్న విజ్ఞేశ్వరుని సందర్శించారు. ఏ ఎస్ పి చెంచారెడ్డి, డీఎస్పీ శ్రీకాంత్ ఇతర పోలీస్ సిబ్బందిని కమిటీ సభ్యులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. రాజమండ్రి అర్బన్ అడిషనల్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.