Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: నిర్మల్ పట్టణం లో కొనసాగుతున్న నిమజ్జన శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు

Nirmal, Nirmal | Sep 7, 2025
నిర్మల్ పట్టణంలో కొలువుదీరిన గణనాథుల నిమజ్జన శోభాయాత్ర ఆదివారం కొనసాగుతోంది. యువకుల నృత్యాలు, భజనలతో పట్టణం కోలాహలంగా మారింది. శనివారం ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం నాటికి పూర్తవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాత్రను తిలకించడానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us