Download Now Banner

This browser does not support the video element.

పెందుర్తి: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మంది వ్యక్తులకు లక్ష 20వేల రూపాయలు జరిమన కోర్టు

Pendurthi, Visakhapatnam | Sep 1, 2025
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పురుషోత్తపురం వేపగుంట పెందుర్తి నరవ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా మద్యం త్రాగి వాహనములను నడిపిన 12 మందిని పట్టుబడుగా వారిని సెకండ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టు వారి ఎదుట 12 మందిని హాజరు పరచగా 12 కేసులకు గాను మొత్తముగా 120000/- రూపాయలు ఫైన్ ను కోర్టు వారు విధించినారని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ నరసింహారాజు సోమవారం నాడు మీడియాకు వివరాలు తెలిపారు . With regards, TSI , PENDURTHI TR PS
Read More News
T & CPrivacy PolicyContact Us