Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: ఎలకపల్లి గ్రామంలో రైతుపై దాడి చేసిన అడవి పంది, ఆసుపత్రికి తరలించిన స్థానికులు

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 31, 2025
పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన రైతు దూగుంట నారాయణపై అడవి పంది దాడి చేసింది. ఆదివారం తన పత్తి చేనులో పనులు చేస్తుండగా ఒకసారిగా అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన నారాయణను కాగజ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పత్తి చేనులలో అడవిపందుల సంచారం ఎక్కువైందని అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు,
Read More News
T & CPrivacy PolicyContact Us