Download Now Banner

This browser does not support the video element.

నగరి: నగరి నియోజకవర్గ వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

Nagari, Chittoor | Sep 2, 2025
నగరి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని వైసీపీ నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదానం, రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని నాయకులు కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us