Download Now Banner

This browser does not support the video element.

రైల్వే కోడూరులో వినాయక చవితి వ్యాపారం నేపథ్యంలో దర్శనమిస్తున్న చెత్త, వ్యర్థాలు

Kodur, Annamayya | Aug 27, 2025
వినాయక చవితి సందర్భంగా గత రెండు రోజులుగా రైల్వే కోడూరు ప్రధాన రహదారి వెంట చిరు వ్యాపారులు జోరుగా వ్యాపారం చేశారు. బుధవారం మధ్యాహ్ననికి వ్యాపారం ముగించుకొని వ్యర్థాలను వదిలి వారు వెళ్ళిపోవడంతో ఎటు చూసినా చెత్త దర్శనమిస్తోంది. వినాయక చవితికి చెరుకులు, ఆకులు, అలములు, గడ్డి, పండ్లు, అరటి చెట్లు, మామిడాకు వ్యాపారం రోడ్ల పక్కన వెలుస్తాయి. వారు వదిలిన వ్యర్థాలను మరుసటి రోజు పంచాయతీ సిబ్బంది క్లీన్ చేస్తారు. పండగ రోజు మాత్రం చెత్తాచెదారం దర్శనమిస్తుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us