Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి, సత్కరించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

Srikakulam, Srikakulam | Aug 23, 2025
నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతూ పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్న కార్మికుల సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారికి అందిస్తున్న వేతనాలు కూడా పెంచాల్సి ఉందన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us