Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: జీడీ నెల్లూరు మండలం వేపంజేరికి చెందిన వికలాంగుడుపైన దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Gangadhara Nellore, Chittoor | Aug 24, 2025
జీడీ నెల్లూరు మండలం వేపంజేరికి చెందిన వికలాంగుడు హరిప్రసాద్‌పై ఆనంద రెడ్డి ఆదివారం ఆర్థిక లావాదేవీల కారణంగా కర్రతో దాడి చేసి బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసంతి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన కేవలం వ్యక్తిగత విభేదాల కారణంతో జరిగిందని, రాజకీయాలకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us