Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: రెండేళ్ల క్రితం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కుందుర్పిలో టీడీపీ శ్రేణులు రాస్తారోకో

Kalyandurg, Anantapur | Sep 8, 2025
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కుందుర్పి మండల కేంద్రంలో సోమవారం టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. కుందుర్పిలోని లోని ప్రధాన కూడలిలో రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహేష్ మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. అందుకు 2024 ఎన్నికల్లో ఫలితం అనుభవించారన్నారు. చంద్రబాబు జోలికి వస్తే ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us