Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: పులివెందులలోని పలు సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ధ్రువ కుమార్ రెడ్డి

Pulivendla, YSR | Sep 5, 2025
పులివెందుల మున్సిపాలిటీలో పలు సమస్యలు తీష్ట వేశాయని, కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ను ఆయన కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీలో పలు సమస్యలు కృష్ణవేషాయని ఒకపక్క డ్రైనేజీ, వీధిలైట్ల కొరత ఎక్కువగా ఉందన్నారు. వీధులలో కుక్కలు ,ఆవుల బెడద ఎక్కువగా ఉందని ఆవులను గోశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us