Install App
venkata7134
This browser does not support the video element.
గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి: తిరువూరు సిఐ కె గిరిబాబు
Tiruvuru, NTR | Aug 27, 2025
గణేష్ మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తిరువూరు సిఐ కె గిరిబాబు సూచించారు బుధవారం ఉదయం 10 సమయం లో తిరువూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే తొమ్మిది రోజులు పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!