Download Now Banner

This browser does not support the video element.

విద్యార్థులకు సైబర్ మసాలా పై అవగాహన కల్పించిన ఐటీ కోర్ ఇన్స్పెక్టర్

Ongole Urban, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ ఒంగోలు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కాలేజీ లో బుధవారం విద్యార్దులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. రోజురోజుకూ సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, ఈ మోసాల వలలో బడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదువుకున్నవారు, చదవని వారు ఇద్దరూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారని, అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని వారందరికీ ఈ విషయం తెలియజేయాలని విద్యార్థులను కోరారు. ప్రధానంగా గుర్తుంచుకోవలసిన మోసాలు:ఫేక్ SMSలు, OTP మోసాలు,పై జాగ్రత్తగా ఉండాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us