Download Now Banner

This browser does not support the video element.

బందరులో భవన నిర్మాణ కార్మికుడు మృతి, ప్రభుత్వ అసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు

Machilipatnam South, Krishna | Aug 22, 2025
బందరులో భవన నిర్మాణ కార్మికుడు మృతి, ప్రభుత్వ అసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలో విషాధం చోటు చేసుకుంది. గోడకూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడు గాయపడ్డాడు. బలరామునిపేటకు చెందినరాజు, పల్లి తాళ్లపాలెంకు చెందిన అంకాని వెంకన్న రాడార్ కెంద్రం సమీపంలో ఓ భవన నిర్మాణ పనికి వెళ్లారు. భవన నిర్మాణానికి ఫూటింగ్ తీస్తుండగా పక్కన ఉన్న గోడ కూలి వీరిపై పడగా రాజు అక్కడిక్కడే మరణించాడు. దీంతో మృతుడికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Read More News
T & CPrivacy PolicyContact Us