Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: రెడ్డిపల్లి,దయాలకుంటపల్లి,వెంకటాపురం తదితర గ్రామాల్లోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి

Singanamala, Anantapur | Aug 23, 2025
రెడ్డిపల్లి దయ్యాలకుంటపల్లి వెంకటాపురం తదితర గ్రామాల్లోని పట్టి లేజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి. శనివారం సాయంత్రం 6 గంటల ఐదు నిమిషాల సమయం లో పట్టిలేజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరైనా యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్ల తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us