Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ప్రభుత్వ భూమి వివాదాస్పదంలో రెండు వర్గాలకు న్యాయం చేసే విధంగా చర్యలు : రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల

India | Sep 3, 2025
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విడుంగొయి గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలగొన్న ప్రభుత్వం భూమిపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి ఇరు వర్గాలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం రాజమండ్రి ఆర్డీవో కృష్ణ నాయక్ తో కలిసి పిడుగురాములోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us