Download Now Banner

This browser does not support the video element.

ఇల్లందు: టేకులపల్లి కి చెందిన 13 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

Yellandu, Bhadrari Kothagudem | Aug 24, 2025
టేకులపల్లి కి చెందిన 13 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.కోట్ల రూపాయల సైబర్ నేరానికి పాల్పడ్డ నిందితులు. కొద్ది కాలంలోనే కోటీశ్వరులు కావాలన్నా దురాశతో కొంతమంది యువకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. భారీ స్కాం కు తెర లేపుతున్నారు. ఈ స్కాం టేకులపల్లి కేంద్రంగా జరగడం సంచలనం సృష్టించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం లోని మండల కేంద్రంలో బోడ శ్రీధర్ అనే మీసేవ కేంద్రం నిర్వహించే వ్యక్తి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈయనతోపాటు మరో 12 మంది కలిసిభారీ స్కాం కు పాల్పడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us