Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల గురునాథం

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
రైతులను ఇబ్బందులు పెడితే నేపాల్కు పట్టిన గతి ఆంధ్ర రాష్ట్రానికి కూడా పడుతుందని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల గురునాథం హెచ్చరించారు. బుచ్చి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చ
Read More News
T & CPrivacy PolicyContact Us