Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూల్‌లో నాసిరకం నిర్మాణాల పనుల వల్ల ప్రమాదాలు నిలయంగా మారింది: పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి

India | Aug 21, 2025
కర్నూలు నగరంలో నాసిరక నిర్మాణాల పనుల వల్ల ప్రమాదాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని పట్టణ పూర్వ సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 12 గంటలకు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో వారు కర్నూలు నగరంలోని ఐ టి సి వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా నాసిరక కల్వర్టు నిర్మాణం వల్ల ఒ లారీ కలవట్లో ఇరుక్కుపోయి ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్ల లేదని తెలిపారు. తక్షణమే నాసిరకం నిర్మాణాలు చేపట్టకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us