Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: స్త్రీ శక్తి కార్యక్రమంతో జీవనోపాధి కోల్పోతున్నామంటూ అనంతసాగరంలో ధర్నా చేపట్టిన ఆటో కార్మికులు

Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
స్త్రీ శక్తి కార్యక్రమం ప్రవేశ పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. అనంతసాగరం డిప్యూటీ తహశీల్దార్ సునీతను ఆటో కార్మికులు, CITU నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్వర్ బాషా, జానీ తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us