Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రిలోని ASP కార్యాలయం వద్ద మంచం వేసుకుని అక్కడే పడుకుని ఆందోళన చేస్తున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

India | Sep 22, 2025
తాడిపత్రి పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం నుంచి ఏఎస్పీ కార్యాలయం వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి మంచం వేసుకొని అక్కడే పడుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అందించారు. అయితే ఆ డిమాండ్ల అమలకు ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఏఎస్పీ కార్యాలయం ఎదుటి జెసి ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us