Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఉపాధ్యాయులు,విద్యార్థుల గైర్హాజరపై ప్రతి రోజు సమీక్షించాలి :జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

Asifabad, Komaram Bheem Asifabad | Sep 4, 2025
ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు సమీక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల మండల విద్యాధికారులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థుల గైర్హాజరు పై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us