Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: దేశంలోనే మొదటి నేర ఘటన., కోట్లు విలువ చేసే బంగారం చోరీ కేసులో 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు

Ramagundam, Peddapalle | Aug 31, 2025
దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎస్బిఐ లో కోట్లు విలువగల బంగారం చోరీ కేసులో 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు ఇందులో భాగంగా ఆదివారం స్థానిక కమిషనర్ లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటన జరిగిన కేసు విషయమై నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చోరీ కేసులో కేసును చేదించిన తీరిపై పోలీసులను సిపి అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us