Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: సరూర్నగర్ డివిజన్లో కేబుల్స్ ను సరిచేయాలని కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి వెల్లడి

Ibrahimpatnam, Rangareddy | Sep 8, 2025
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో ఏఈ నావెద్ తో కలిసి సోమవారం విస్తృతంగా పర్యటించారు. రానున్న నవరాత్రుల సందర్భంగా అమ్మవారి మండపాల వద్ద ఎలక్ట్రిసిటీ వైర్లు ఊగుతూ ఉండడంతో ప్రమాదాలు జరగకుండా కేవలం సరి చేయించాలని తెలిపారు. డివిజన్లోని ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందుగానే స్పందించి ప్రజలకు సురక్షితమైన వాతావరణ కల్పించాలని కార్పొరేటర్ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us