Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: కూకట్పల్లిలో దొంగతనానికి వెళ్లి సంగారెడ్డి జిల్లా కు చెందిన బాలిక ను హత్య చేసిన పదవ తరగతి విద్యార్థి

Sangareddy, Sangareddy | Aug 22, 2025
సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలిక కూకట్పల్లిలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైంది. కేసును కూకట్పల్లి పోలీసులు ఐదవరోజు చేదించారు. బాలిక నివాసం ఉంటున్న సమీపంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి బాలిక ఉంటున్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. ఈ క్రమంలో బాలిక తనను చూసిందని గుర్తించి అమానుషంగా బాలికనుహత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు పదవ తరగతి విద్యార్థి ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us