Download Now Banner

This browser does not support the video element.

మెదక్: సెప్టెంబర్ 13 న జాతీయలోక్ అదాలత్ కక్షిదారులు రాజి పడి సద్వినియోగం చేసుకోవాలి డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శిఎం సుభవల్లి

Medak, Medak | Aug 25, 2025
మెదక్ జిల్లా కోడ్ లో జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఆర్ ఎం సుభవల్లి తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కోర్టు ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కక్షి దారులు క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు యాక్సిడెంట్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులో చెక్ బౌన్స్ కేసులు ఇతర రాజీ కి వీలున్న కేసులు అన్ని రాజీ పడవచ్చుననితెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us